*అందరి ఇంట్లో పసుపు తప్పకుండా ఉంటుంది. దీనిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువ. అందుకే పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగాలి.
* గొంతులో మంట విపరీతంగా ఉంటే.. దాల్చిన చెక్క నూనెలో తేనె కలిపి తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. వీలైతే వేడినీటిలో తేనె కలిపి పుక్కిలించినా మంచిదే.
* వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అదికం. వేడివేడి అన్నంలో వెల్లుల్లి, ఉప్పు, కారం కలిపి తిని చూడండి.
* గ్లాసు నీళ్లల్లో దాల్చిన చెక్క, మిరియాల పొడి, కలిపి పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేయాలి
పసుపుతో గొంతు గరగరకు చెక్|Cough Stops with Haldi-Health News